జిల్లా వైద్యఆరోగ్యశాఖలో భ్రూణ హత్యలను అరికట్టడానికి, గర్భస్థ శిశువులింగ నిర్ధారణను నిషేధించడానికి అమలులో ఉన్న పీసీపీఎన్‌డీటీ ...
బీరువాలో పెట్టిన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను దొంగలు అపహరించారు. సుమారు రూ.12 లక్షల విలువైన ఆభరణాలు చోరీ జరిగినట్లు ...
రాష్ట్ర సా ధనలో కీలక భూమిక పోషించిన ఉద్యమకారు లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని అలంపూర్‌ తాలుకా తెలంగాణ ఉద్యమకారుల సం ఘం ...
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈనెల 29వ తేదీన ఆదోని పట్టణానికి రానున్నారు.
కార్గిల్‌ యుద్ధంలో పాకిస్తాన్‌ సైన్యంపై భారత సైన్యం చూపిన పోరాట పటిమ స్ఫూర్తి దాయకమని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ ...
కొండపి గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కొండపి గ్రామ పంచాయతీలోని ముక్కోడిపాలేనికి చెందిన కడియం మోక్షితను ఆదివారం గురుకుల ...
పాతకక్షల నేపథ్యంలో పీసీపల్లి మండలం పెదయిర్లపాడు దళితకాలనీలో ఆదివారం ఘర్షణ చోటుచేసుకుంది.
సాంస్కృతిక విధానాన్ని ప్రభుత్వమే ప్రవేశ పెట్టాలని, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలని ప్రజానాట్య మండలి 11వ రాష్ట్ర మహాసభల్లో ...
పట్టణ వాసులకు ఉల్లాసం కలిగించేందుకు ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో గుత్తిరోడ్డులో నగర వనాన్ని అభివృద్ధి చేసింది. ఇటీవలే ...
కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనపై నిరంతర పోరాటాలు సాగిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య స్పష్టం చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి పట్టణంలో చోటు చేసుకుంది.
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయికి తీ ర్చిదిద్దడమే జిల్లా అథ్లెటిక్స్‌ ...