కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన గ్రెనేడియర్ ఉదయ్‌మాన్ సింగ్ గదిని ఆయన తల్లి గుడిలా మార్చేశారు. కొడుకు జ్ఞాపకాలను ఆ గదిలో ...
వాస్తు శాస్త్రం ప్రకారం.. రాత్రి పడుకునే ముందు కొన్ని అలవాట్లు మానసిక ప్రశాంతత, నిద్రపై ప్రభావం చూపుతాయని నమ్ముతారు.
రైతు ప్రయోజనాలు, పారదర్శక మార్కెట్ వ్యవస్థే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
జింబాబ్వేపై మూడు టీ20ల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 35 ...
దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థను పారదర్శకంగా మార్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ...
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోరాటం మొదలైందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశం మారుతోంది.. ప్రతిపక్షాలు ...
ఎన్డీయే అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సోమవారం ...
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత క్రిస్టోఫర్ నోలన్ భారతీయ సినిమాపై మరోసారి తన మక్కువను చాటుకున్నారు. ముఖ్యంగా ...
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఆగస్ట్ 1వ తేదీ (శనివారం) ఈ ...
కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖలో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు యూపీఎస్సీ (UPSC) మంచి అవకాశం కల్పించింది. ప్రిన్సిపాల్‌, వైస్‌ ...
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన ఓ భర్త.. 8 నెలల గర్భిణీ అయిన భార్యను అత్యంత ఘోరంగా నరికి చంపేశాడు.
ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ సంచలనం అనహత్ సింగ్ స్వర్ణం గెలిచింది. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళగా అనహత్ ...